25.6 C
India
Thursday, July 17, 2025
More

    వందే భారత్ రైలును ప్రారంభించనున్న మోడీ

    Date:

    vande bharat train secunderabad to vizag
    vande bharat train secunderabad to vizag

    ఈరోజు ఉదయం 9.30 గంటలకు వర్చువల్ గా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అసలు ఈనెల 19 న ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. అయితే చెన్నై నుండి సికింద్రాబాద్ కు వస్తున్న వందేభారత్ ట్రైన్ ను కంచెరపాలెంలో కొంతమంది ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దాంతో రెండు భోగీలు దెబ్బతిన్నాయి.

    దాంతో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది. అయితే వందేభారత్ ట్రైన్ లో దెబ్బతిన్న భాగాలను సరిచేశారు. దాంతో ఈనెల 15 న అంటే ఈరోజున ఉదయం 9.30 గంటలకు వర్చువల్ గా ఈ కొత్త ట్రైన్ ను ప్రారంభిస్తున్నారు మోడీ. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసారు రైల్వే అధికారులు. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుండి వైజాగ్ కు వెళ్లనుంది. ఈరోజు సంక్రాంతి రోజున ప్రారంభం అవుతోంది కాబట్టి రేపటి నుండి రెగ్యులర్ గా వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కనుంది. దీంట్లో ప్రయాణించాలంటే కాస్త ఎక్కువ డబ్బులే ఖర్చు చేయాలి సుమా ! ఎందుకంటే మిగతా ట్రైన్ ల కంటే చాలా ఎక్కువే టికెట్ ధర.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    PM Modi : ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు

    PM Modi : మే 9న రష్యాలో విక్టరీ డేకు రావాలని...