27.5 C
India
Tuesday, January 21, 2025
More

    వందే భారత్ రైలును ప్రారంభించనున్న మోడీ

    Date:

    vande bharat train secunderabad to vizag
    vande bharat train secunderabad to vizag

    ఈరోజు ఉదయం 9.30 గంటలకు వర్చువల్ గా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అసలు ఈనెల 19 న ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. అయితే చెన్నై నుండి సికింద్రాబాద్ కు వస్తున్న వందేభారత్ ట్రైన్ ను కంచెరపాలెంలో కొంతమంది ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దాంతో రెండు భోగీలు దెబ్బతిన్నాయి.

    దాంతో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది. అయితే వందేభారత్ ట్రైన్ లో దెబ్బతిన్న భాగాలను సరిచేశారు. దాంతో ఈనెల 15 న అంటే ఈరోజున ఉదయం 9.30 గంటలకు వర్చువల్ గా ఈ కొత్త ట్రైన్ ను ప్రారంభిస్తున్నారు మోడీ. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసారు రైల్వే అధికారులు. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుండి వైజాగ్ కు వెళ్లనుంది. ఈరోజు సంక్రాంతి రోజున ప్రారంభం అవుతోంది కాబట్టి రేపటి నుండి రెగ్యులర్ గా వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కనుంది. దీంట్లో ప్రయాణించాలంటే కాస్త ఎక్కువ డబ్బులే ఖర్చు చేయాలి సుమా ! ఎందుకంటే మిగతా ట్రైన్ ల కంటే చాలా ఎక్కువే టికెట్ ధర.

    Share post:

    More like this
    Related

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    Saif Ali Khan : తీవ్ర దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ మొదటి ఫొటో రిలీజ్.. వైరల్

    Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP leaders : వైసీపీ నేతలకు అగ్రతాంబులమా.. కూటమి సర్కార్ పై విమర్శలు

    YCP leaders : సీతంరాజు సుధాకర్ ఈయనొక వైసిపి మాజీ ఎమ్మెల్సీ,.. కూటమి...

    Modi Vishaka Tour : విశాఖలో మోడీ, బాబు, పవన్ షో అదిరిపోలా

    Modi Vishaka Tour : విశాఖలో ప్రధాని మోదీ , సీఎం...

    PM Modi : ఇది ప్రజల విజయం.. : ప్రధాని మోడీ..

    PM Modi : మహారాష్ట్రలో గెలుపుపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశాడు....

    Modi : మహారాష్ట్ర ఎన్నికల్లో మోడీ మంత్రం పని చేసిందా..?

    PM Modi : మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ లో ఎన్నికలు జరిగాయి....