27.6 C
India
Friday, March 24, 2023
More

    మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్

    Date:

    chinas Xi jin ping set take charge today president
    chinas Xi jin ping set take charge today president

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముచ్చటగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఈరోజు ( మార్చి 10 ) తో పదేళ్ల కాలం పూర్తి చేసుకుంటున్నాడు జిన్ పింగ్ . దాంతో ఈరోజునే ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. చైనాలో పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ మాత్రమే  మూడు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసాడు. మావో తర్వాత అంతటి ఘనత జిన్ పింగ్ కు మాత్రమే దక్కింది.

    చైనా కమ్యూనిస్ట్ లు పదేళ్లకు మించి ఎవరూ పదవిలో కొనసాగవద్దు అని తీర్మానించారు. అయితే జిన్ పింగ్ కోసం పార్టీ నియమాలను మార్చారు. దాంతో జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడు అవుతున్నాడు. చైనాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చేయాలని భావిస్తున్నాడు జిన్ పింగ్. మూడోసారి చైనా అధ్యక్షుడు అవుతున్న జిన్ పింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    గొడవ తర్వాత మంచు లక్ష్మి ఇంట్లో పార్టీ చేసుకున్న మంచు మనోజ్

    ఈరోజు మంచు మనోజ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన...

    అనర్హతకు గురై.. పదవి పోయిన నేతలు వీరే…

    ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు.. మాట్లాడే మాటలు వారికి పదవీ గండాన్ని తీసుకొస్తున్నాయి....

    పోరాటానికి నేను సిద్దమే : రాహుల్ గాంధీ

    ఎంతవరకు పోరాటం చేయడానికైనా సరే నేను సిద్దమే అని ప్రకటించాడు కాంగ్రెస్...

    రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన కేసీఆర్ , కేటీఆర్

      రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల తీవ్ర...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ….. ఏ దేశంలోనో తెలుసా ?

    ఇన్నాళ్లు అద్దెకు బోలెడు లభిస్తున్నాయి కానీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం లభించలేదు...

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ : 30 మందికి గాయాలు

    భారత్ - చైనా ల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది....

    భారత్ తో కలిసి పనిచేస్తామని చైనాకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా

    భారత్ తో కలిసి పనిచేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేసింది అగ్రరాజ్యం...

    చైనాలో తీవ్ర భూకంపం : 46 మంది మృతి

    చైనాలో తీవ్ర భూకంపం సంభవించింది దాంతో 46 మంది మరణించారు. మృతుల...