21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Prevent Rice : బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

    Date:

    Prevent Rice
    Prevent Rice

    Prevent Rice : మనది వ్యవసాయ దేశం కావడంతో మనం అన్నం తినడానికే ప్రాధాన్యం ఇస్తుంటాం. దీంతో అందులో కార్బొహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్నాయని తెలిసినా తీసుకుంటాం. బియ్యం కిలో రెండు కిలోలు కాకుండా ఒకే సారి అర క్వింటాలో క్వింటలో కొనుగోలు చేస్తాం. బియ్యం బస్తాల్లో పురుగులు ఉండటం సహజమే. బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

    బియ్యంలో పురుగులు లేకుండా పోవాలంటే 10 లవంగాలు తీసుకుని బియ్యం బస్తాలో ఉంచుకుంటే ఫలితం వస్తుంది. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీశాక బయట పడేయకుండా బియ్యంలో కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బిర్యాణీ ఆకుల వాసన పురుగులను, కీటకాలను దూరం చేస్తుంది. బియ్యంలో ఐదారు బిర్యాణీ ఆకులు ఉంచితే ప్రయోజనం కలుగుతుంది.

    బియ్యంలో పురుగులు రాకుండా ఉండటానికి నల్ల మిరియాలు ఉపయోగపడతాయి. బియ్యాన్ని ఎండలో ఎండబెడితే పురుగులు, కీటకాలు చచ్చిపోవడం ఖాయం. అల్లంతో కూడా పురుగులను దూరం చేయొచ్చు. అల్లం ముక్కలు ఒక పాత్రలో వేసి బియ్యం పైన పెడితే మంచి ఫలితాలు వస్తాయి. పురుగులు, కీటకాలు దరిచేరకుండా పోతాయని చెబుతున్నారు.

    ఇలా ఈ చిట్కాలు ఉపయోగించి బియ్యంలో పురుగులు ఉండకుండా చూసుకుంటే ప్రయోజనం. బియ్యానికి పురుగులు పడితే వండుకోవడానికి వీలుండదు. ఇలా బియ్యాన్ని ఫ్రెష్ గా ఉంచుకోవాలి. అప్పుడే మనం తినడానికి వీలుంటుంది. పురుగు పట్టిన బియ్యాన్ని వాడుకుంటే మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే బియ్యం పురుగు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bharath Rice : కేంద్ర ప్రభుత్వ శుభవార్త.. త్వరలోనే ‘భారత్ రైస్’.. కేజీ రూ.25 మాత్రమే..

    Bharath Rice : దేశంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ధాన్యాన్ని...

    Price : ధరల పెరుగుదల ఎంత పని చేస్తోంది సుమా?

    Price భారత దేశంలో టమాటాలు, అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో...

    America : అమెరికాలో బియ్యం కొరత.. ఎగబడుతున్న భారతీయులు

    America అమెరికాలో బియ్యం కొరత ఏర్పడింది. దీంతో బియ్యం ధరలు ఒక్కసారిగా...