36.6 C
India
Friday, April 25, 2025
More

    Prevent Rice : బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

    Date:

    Prevent Rice
    Prevent Rice

    Prevent Rice : మనది వ్యవసాయ దేశం కావడంతో మనం అన్నం తినడానికే ప్రాధాన్యం ఇస్తుంటాం. దీంతో అందులో కార్బొహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్నాయని తెలిసినా తీసుకుంటాం. బియ్యం కిలో రెండు కిలోలు కాకుండా ఒకే సారి అర క్వింటాలో క్వింటలో కొనుగోలు చేస్తాం. బియ్యం బస్తాల్లో పురుగులు ఉండటం సహజమే. బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

    బియ్యంలో పురుగులు లేకుండా పోవాలంటే 10 లవంగాలు తీసుకుని బియ్యం బస్తాలో ఉంచుకుంటే ఫలితం వస్తుంది. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీశాక బయట పడేయకుండా బియ్యంలో కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బిర్యాణీ ఆకుల వాసన పురుగులను, కీటకాలను దూరం చేస్తుంది. బియ్యంలో ఐదారు బిర్యాణీ ఆకులు ఉంచితే ప్రయోజనం కలుగుతుంది.

    బియ్యంలో పురుగులు రాకుండా ఉండటానికి నల్ల మిరియాలు ఉపయోగపడతాయి. బియ్యాన్ని ఎండలో ఎండబెడితే పురుగులు, కీటకాలు చచ్చిపోవడం ఖాయం. అల్లంతో కూడా పురుగులను దూరం చేయొచ్చు. అల్లం ముక్కలు ఒక పాత్రలో వేసి బియ్యం పైన పెడితే మంచి ఫలితాలు వస్తాయి. పురుగులు, కీటకాలు దరిచేరకుండా పోతాయని చెబుతున్నారు.

    ఇలా ఈ చిట్కాలు ఉపయోగించి బియ్యంలో పురుగులు ఉండకుండా చూసుకుంటే ప్రయోజనం. బియ్యానికి పురుగులు పడితే వండుకోవడానికి వీలుండదు. ఇలా బియ్యాన్ని ఫ్రెష్ గా ఉంచుకోవాలి. అప్పుడే మనం తినడానికి వీలుంటుంది. పురుగు పట్టిన బియ్యాన్ని వాడుకుంటే మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే బియ్యం పురుగు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bharath Rice : కేంద్ర ప్రభుత్వ శుభవార్త.. త్వరలోనే ‘భారత్ రైస్’.. కేజీ రూ.25 మాత్రమే..

    Bharath Rice : దేశంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ధాన్యాన్ని...

    Price : ధరల పెరుగుదల ఎంత పని చేస్తోంది సుమా?

    Price భారత దేశంలో టమాటాలు, అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో...

    America : అమెరికాలో బియ్యం కొరత.. ఎగబడుతున్న భారతీయులు

    America అమెరికాలో బియ్యం కొరత ఏర్పడింది. దీంతో బియ్యం ధరలు ఒక్కసారిగా...