
ఇటీవల కురిసిన వడగళ్ల వాన పంట నష్టం లెక్కేంతో తేలింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ వడగళ్ల వానకు సంబంధించి జరిగిన నష్టంపై ఒక అంచనాకు వచ్చింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కురిసిన అకాల వర్షాల వల్ల సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంట జరిగినట్లు తెలిపింది. మరో 4.5 లక్షల ఎకరాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించింది.
వడగళ్ల వర్షానికి వరి వేసిన రైతులే ఎక్కువగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. సుమారు 3.5 ఎకరాల్లో వరి చేళ్లకు నష్టం జరిగినట్లు కనుక్కోంది. వరితో పాటు మామిడి తోటలు,మొక్కజొన్న,నువ్వులు, పెసర,జొన్న,పొద్దుతిరుగుడు,
అకాల వర్షం జగిత్యాల జిల్లాను అత్యధికంగా అతలాకుతలం చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆ ప్రభావం సూర్యాపేట,కరీంనగర్,జనగా






