25.7 C
India
Wednesday, March 29, 2023
More

    భారత్ లో H3N2 Virus కలకలం: ఆరుగురు మృతి 

    Date:

    H3N2 Virus update
    H3N2 Virus update

    మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫ్లూ రూపాంతరం చెందుతూ కలకలం సృష్టిస్తోంది. భారత్ లో H3N2 virus వేగంగా ప్రబలుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా అత్యంత వేగంగా కేసులు పెరుగుతున్నాయి. దాంతో కీలక ఆదేశాలు జారీ చేసింది ICMR. జలుబు , దగ్గు , జ్వరం , ఒళ్ళు నొప్పులు , శ్వాసకోశ ఇబ్బందులతో బాధలు పడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, యాంటీ బయాటిక్స్ అతిగా వాడొద్దని డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మెడిసిన్స్ వాడాలని సూచించారు. 

    ఇక రోజు రోజుకు H3N2 Virus కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈ వైరస్ తో ఆరుగురు మరణించారు. పిల్లలు , వృద్ధులు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఈ ఫ్లూ తో బాధపడుతున్నారు. అయితే ఇది H3N2 virus అని తెలియక సాధారణ జ్వరమని అనుకుంటున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

    Share post:

    More like this
    Related

    గోపి చంద్ నే నమ్ముకున్న బాబీ..

    సంక్రాంతి విన్నర్లు గా నిలిచిన దర్శకులు సైలెంట్ అయ్యారు. వాల్తేరు వీరయ్యతో...

    శాకుంతలం సినిమా తో గుణశేఖర్ తలరాత మారుతుందా..?

    స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ స్టైల్ కొంతకాలంగా చాలా మారిపోయింది. ఒకప్పుడు...

    సమరానికి సిద్ధమైన ఎన్టీఆర్ vs రామ్ చరణ్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H3N2 Virus : భారత్ లో రెండు మరణాలు

      H3N2 Virus భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ...

    H3N2 Virus అంత డేంజరా ?

    ఇప్పుడు ఎక్కడ విన్నా H3N2 virus గురించే టాపిక్. వందేళ్ల క్రితం...

    భారత్ లో దడ పుట్టిస్తున్న కొత్త వైరస్

      భారతదేశంలో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. ఇటీవల కాలంలో కరోనా వైరస్...