24.1 C
India
Tuesday, October 3, 2023
More

    సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఆది శంకర జయంతి వేడుకలు

    Date:

    అమెరికాలోని సాయి దత్త పీఠం  ఆధ్వర్యంలో శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మే 1 నుండి 6 వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొన్నారు. సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎడిసన్ లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా గణపతి పూజ, అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Pooja Hegde Out : ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే వైదొలగడంపై అసలు నిజాలు ఇవీ..

    Pooja Hegde Out : మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కరం’...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related