22.4 C
India
Saturday, December 2, 2023
More

    అమెరికాలో దారుణం : కాల్పుల్లో తెలుగు ఇంజినీర్ మృతి

    Date:

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలోని మేరీ ల్యాండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సాయి చరణ్ (26) దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. తన స్నేహితులతో కలిసి వీకెండ్ లో సరదాగా కారులో వెళ్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరుపగా ఆ కాల్పుల్లో సాయిచరణ్ మృతి చెందాడు. దాంతో తీవ్ర విషాదం నెలకొంది.

    మేరీ ల్యాండ్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న సాయిచరణ్ తెలంగాణ లోని నల్గొండ జిల్లా వాసి. రెండేళ్ల క్రితమే అమెరికా వెళ్ళాడు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే మేరీ ల్యాండ్ లో జాబ్ చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో ఆదివారం రోజున సరదాగా వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో సాయిచరణ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. జూన్ 19 న ఈ దారుణ సంఘటన జరిగింది.  

    Share post:

    More like this
    Related

    Democracy : దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?

    Is There Democracy : మన రాజ్యాంగం ఫర్ ద పీపుల్...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Our Rituals : మన ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారెవరో తెలుసా?

    Our Rituals : మనం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. మన...

    Exit Polls Predictions : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా వేస్తారో తెలుసా?

    Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related