31.9 C
India
Sunday, April 19, 2026
More

    అమెరికాలో దారుణం : కాల్పుల్లో తెలుగు ఇంజినీర్ మృతి

    Date:

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలోని మేరీ ల్యాండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సాయి చరణ్ (26) దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. తన స్నేహితులతో కలిసి వీకెండ్ లో సరదాగా కారులో వెళ్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరుపగా ఆ కాల్పుల్లో సాయిచరణ్ మృతి చెందాడు. దాంతో తీవ్ర విషాదం నెలకొంది.

    మేరీ ల్యాండ్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న సాయిచరణ్ తెలంగాణ లోని నల్గొండ జిల్లా వాసి. రెండేళ్ల క్రితమే అమెరికా వెళ్ళాడు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే మేరీ ల్యాండ్ లో జాబ్ చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో ఆదివారం రోజున సరదాగా వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో సాయిచరణ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. జూన్ 19 న ఈ దారుణ సంఘటన జరిగింది.  

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related