27.8 C
India
Wednesday, February 18, 2026
More

    చికాగోలో నవంబర్ 5 న సాంస్కృతికోత్సవం

    Date:

    చికాగోలో సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది ” చికాగో ఆంధ్ర అసోసియేషన్ ” . ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ బృందం చే ఈ సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమం నవంబర్ 5 న భారీ ఎత్తున జరుగనుంది.

    సినీ నేపథ్య గాయకులు ధనుంజయ్ , సాహితీ , వైష్ణవి , రేణు కుమార్ లతో పాటుగా చికాగో గాయకులు మణి తెల్లాప్రగడ, రవించంద్ర తోకల , సౌజన్య , అర్చన తదితరులు తమ గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తోంది చికాగో ఆంధ్ర సంఘం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related