24.1 C
India
Tuesday, October 3, 2023
More

    చికాగోలో నవంబర్ 5 న సాంస్కృతికోత్సవం

    Date:

    చికాగోలో సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది ” చికాగో ఆంధ్ర అసోసియేషన్ ” . ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ బృందం చే ఈ సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమం నవంబర్ 5 న భారీ ఎత్తున జరుగనుంది.

    సినీ నేపథ్య గాయకులు ధనుంజయ్ , సాహితీ , వైష్ణవి , రేణు కుమార్ లతో పాటుగా చికాగో గాయకులు మణి తెల్లాప్రగడ, రవించంద్ర తోకల , సౌజన్య , అర్చన తదితరులు తమ గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తోంది చికాగో ఆంధ్ర సంఘం.

    Share post:

    More like this
    Related

    Pooja Hegde Out : ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే వైదొలగడంపై అసలు నిజాలు ఇవీ..

    Pooja Hegde Out : మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కరం’...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related