16.3 C
India
Sunday, December 7, 2025
More

    DEVINENI UMA MAHESHWARA RAO :బోస్టన్ లో తెలుగు తమ్ముళ్లను కలిసిన దేవినేని

    Date:

    devineni-uma-maheshwara-rao-devineni-met-telugu-brothers-in-boston
    devineni-uma-maheshwara-rao-devineni-met-telugu-brothers-in-boston

    మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బోస్టన్ లోని తెలుగు తమ్ముళ్లను కలిశారు. టీడీపీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బోస్టన్ శాఖ అద్భుతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మీద అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న బోస్టన్ ఎన్నారై శాఖని అభినందించారు మాజీ మంత్రి దేవినేని.

    ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో సుడిగాలి పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో తెలుగువాళ్లను కలుస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడేలా చేస్తున్నారు. అందులో భాగంగానే బోస్టన్ ఎన్నారై శాఖను కలిశారు. ఏపీలో మళ్ళీ తెలుగుదేశం పాలన రావడానికి మీవంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు దేవినేని. ఇక ఇదే వేదిక పై 85 సంవత్సరాల మహిళకు సన్మానం చేసారు దేవినేని.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related