35.8 C
India
Monday, March 24, 2025
More

    సాయి దత్త పీఠాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని

    Date:

    former-minister-devineni-visited-sai-dutta-peetha
    former-minister-devineni-visited-sai-dutta-peetha

    అగ్ర రాజ్యం అమెరికా పర్యటనలో ఉన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో ప్రవాసాంధ్రులను కలుస్తున్నారు. అందులో భాగంగానే న్యూజెర్సీలోని ఎడిసన్ లోగల సాయి దత్త పీఠాన్ని సందర్శించారు. దేవినేని రాకతో సాయి దత్త పీఠం కు పలువురు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివ విష్ణు టెంపుల్ , సాయి దత్త పీఠంలోని ఆలయాలను దర్శించుకున్నారు దేవినేని.

    ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి దత్త పీఠం గొప్పతనం గురించి అలాగే సాయి దత్త పీఠంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించారు ఆలయ చైర్మన్ శంకరమంచి రఘు శర్మ. ఇక ఈ కార్యక్రమంలో JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, ఉపేంద్ర, రమేష్ బాబు యలమంచిలి, JSW , Jaiswaraajya అడ్వైజర్ , UBlood App  ఫౌండర్ జగదీష్ యలమంచిలి , JSW, Jaiswaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    KA Paul : దేవరకొండ, బాలకృష్ణ, మంచు లక్ష్మి సహా 25 మందిపై సుప్రీంకోర్టుకు కేఏ పాల్

    KA Paul : బెట్టింగ్ వివాదంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ...

    Anchor Shyamala : విచారణ అనంతరం బెట్టింగ్ పై యాంకర్ శ్యామల కీలక ప్రకటన

    Anchor Shyamala : ప్రముఖ యాంకర్ శ్యామలను కూడా పోలీసులు విచారించారు. ఆమె...

    Betting apps : బెట్టింగ్ యాప్స్ వివాదం : ఊహించని మలుపు.. సాక్షులుగా సెలబ్రిటీలు?!

    Betting apps Case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం...

    Nara Lokesh : తండ్రి గొప్పతనాన్ని అద్భుతంగా వివరించిన నారా లోకేష్.. వైరల్ అవుతున్న మాటలు!

    Nara Lokesh Comments : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related