26.4 C
India
Friday, March 21, 2025
More

    సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం

    Date:

    ganesh-immersion-under-sai-dutta-peetham
    ganesh-immersion-under-sai-dutta-peetham

    అమెరికా  న్యూజెర్సీలో గల ఎడిసన్ లోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. JSW & Jaiswaraajya అడ్వైజర్ , Ublood ఫౌండర్ జగదీష్ యలమంచిలి , లావణ్య జగదీష్ యలమంచిలి, JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, రమేష్ యలమంచిలి, రఘు శర్మ, JSW & Jaiswaarjya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గణేష్ నిమజ్జనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 

    ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related