35.3 C
India
Friday, April 19, 2024
More

    సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం

    Date:

    ganesh-immersion-under-sai-dutta-peetham
    ganesh-immersion-under-sai-dutta-peetham

    అమెరికా  న్యూజెర్సీలో గల ఎడిసన్ లోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. JSW & Jaiswaraajya అడ్వైజర్ , Ublood ఫౌండర్ జగదీష్ యలమంచిలి , లావణ్య జగదీష్ యలమంచిలి, JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, రమేష్ యలమంచిలి, రఘు శర్మ, JSW & Jaiswaarjya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గణేష్ నిమజ్జనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 

    ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related