31.1 C
India
Wednesday, April 17, 2024
More

    అమెరికాను ముంచేసిన మంచు తుఫాన్ : 57 మంది మృతి

    Date:

    Ice storm that drowned America: 57 people died
    Ice storm that drowned America: 57 people died

    అమెరికాను మంచు తుఫాన్ ముంచేసింది. తీవ్రమైన చలిగాలులు , మంచు తుఫాన్ ప్రభావంతో అమెరికా స్తంభించింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. ఎక్కడి ప్రయాణీకులు అక్కడే నిలిచిపోయారు……. క్రిస్మస్ వేడుకలకు రంగం సిద్ధం చేసుకున్న వాళ్లకు మంచు తుఫాన్ భయానక వాతావరణాన్ని సృష్టించింది దాంతో 57 మంది మృతి చెందారు.

    ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 27 మంది మంచు తుఫాన్ వల్ల మరణించగా అమెరికా వ్యాప్తంగా 57 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైవేలు కూడా మూసుకుపోయాయి. అలాగే కరెంట్ కష్టాలు అమెరికన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 48 రాష్ట్రాల ప్రజలు  మంచు తుఫాన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Kadiyam Srihari : కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి

    Kadiyam Srihari : తాను కమీషన్లు తీసుకున్నట్లు ఎవరూ నిరూపించినా తన...

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Siri Hanumanthu : సిరి హనుమంతు సొగసులు

    Siri Hanuman : యాంకర్ సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్త్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sitarama Kalyana Mahotsavam : అమెరికాలో వైభవంగా శ్రీరామ చంద్రుడి కల్యాణ మహోత్సవం..

    Vasanth Navarathri & Sitarama Kalyana Mahotsavam : జగదభిరాముడు లోక...

    Yarlagadda-YCP : వైసీపీలో చేరిన తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ!

    Yarlagadda-YCP : ఎన్నికల వేళ పార్టీల్లోకి రాజకీయ నేతల వలసలు పెరుగుతున్నాయి....

    America : అమెరికాలో భార్యను చంపి పరారైన భారతీయుడు

    - ఆచూకీ తెలిపినవారికి రూ. 2 కోట్లు రివార్డు ప్రకటించిన ఎఫ్...

    Sampoorna Ramayanam : శ్రీ సాయి దత్త పీఠం ఆలయంలో రామాయణ ప్రవచనం..

    Sampoorna Ramayanam : ప్రపంచ నలుమూలల హిందువులు సనాతన ధర్మాన్ని దశ...