24.1 C
India
Tuesday, October 3, 2023
More

    ఆటా వేడుకలకు కిషన్ రెడ్డి , ఎర్రబెల్లి లకు ఆహ్వానం

    Date:

    అమెరికా తెలుగు సంఘం ( ఆటా ) 17 వ మహాసభలను జూలై 1 నుండి 3 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా అమెరికాలో జరిగే ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లను ఆహ్వానించారు ఆటా ప్రతినిధులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లను కలిసి ఆహ్వానించిన వారిలో ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల , ఆటా ప్రతినిధులు జయంత్ చల్లా , శరత్ వేముల , రఘువీర్ రెడ్డి , సన్నీ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఈ వేడుకలకు తప్పకుండా హాజరౌతానన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

    Share post:

    More like this
    Related

    Pooja Hegde Out : ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే వైదొలగడంపై అసలు నిజాలు ఇవీ..

    Pooja Hegde Out : మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కరం’...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related