23.1 C
India
Sunday, September 24, 2023
More

    జర్మనీలో ప్రవాస భారతీయులను కలిసిన మోడీ

    Date:

    భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులతో ముచ్చటించారు మోడీ. భారత్ ను డిజిటల్ ఇండియా గా మారుస్తున్నామని , 2014 లో భారత్ లో కేవలం 400 లోపే స్టార్టప్ కంపెనీలు ఉండేవని , కానీ మేకిన్ ఇండియా ప్రోగ్రాంతో ఇప్పుడా సంఖ్య 68 వేలకు చేరిందని ఇదంతా ఈ ఎనిమిదేళ్ల పాలనలో చేశామని స్పష్టం చేసారు మోడీ.

    గత ప్రభుత్వాలు రైతులకు , ప్రజలకు పలు సంక్షేమ పథకాలు చేపట్టాయని కానీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్న ప్రతీ రూపాయితో కేవలం 15 పైసలు మాత్రమే వాళ్లకు చేరేదని , మిగతా 85 పైసలు తినేవాళ్ళని , కానీ మా ప్రభుత్వం వచ్చాకా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే ఆ డబ్బులు వేస్తున్నామన్నారు.

    Share post:

    More like this
    Related

    Rohit Sharma : అమ్మానాన్నలే నా హీరోలు.. టీమిండియా కెప్టెన్ రోహిత్

    Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మంది అభిమానులు...

    Srikalahasti Constituency Review : నియోజవకర్గ రివ్యూ : శ్రీకాళహస్తీలో గెలుపెవరిది..?

    Srikalahasti Constituency Review : వైసీపీ :  బియ్యపు మధుసూదన్ రెడ్డి టీడీపీ :...

    September 24 Horoscope : నేటి రాశి ఫలాలు

    September 24 Horoscope :  మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు వస్తాయి....

    Vijay Sethupathi : ఆ హీరోయిన్ అందుకే వద్దని చెప్పేశాడట?

    Vijay Sethupathi : గత చిత్రాల్లో తండ్రులతో హీరోయిన్ గా చేసిన...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related