34.7 C
India
Friday, April 10, 2026
More

    జర్మనీలో ప్రవాస భారతీయులను కలిసిన మోడీ

    Date:

    భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులతో ముచ్చటించారు మోడీ. భారత్ ను డిజిటల్ ఇండియా గా మారుస్తున్నామని , 2014 లో భారత్ లో కేవలం 400 లోపే స్టార్టప్ కంపెనీలు ఉండేవని , కానీ మేకిన్ ఇండియా ప్రోగ్రాంతో ఇప్పుడా సంఖ్య 68 వేలకు చేరిందని ఇదంతా ఈ ఎనిమిదేళ్ల పాలనలో చేశామని స్పష్టం చేసారు మోడీ.

    గత ప్రభుత్వాలు రైతులకు , ప్రజలకు పలు సంక్షేమ పథకాలు చేపట్టాయని కానీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్న ప్రతీ రూపాయితో కేవలం 15 పైసలు మాత్రమే వాళ్లకు చేరేదని , మిగతా 85 పైసలు తినేవాళ్ళని , కానీ మా ప్రభుత్వం వచ్చాకా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే ఆ డబ్బులు వేస్తున్నామన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related