17.1 C
India
Sunday, December 7, 2025
More

    సంక్రాంతి అరిసెలు వండిన సతీష్ వేమన

    Date:

    సంక్రాంతి అరిసెలు వండిన సతీష్ వేమన
    సంక్రాంతి అరిసెలు వండిన సతీష్ వేమన

    తెలుగువాళ్ళకు అతిపెద్ద పండగ సంక్రాంతి కావడంతో ఆ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా ఈ పండుగను పెద్ద అట్టహాసంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగకు ఇంకా కొద్దిరోజుల సమయం ఉన్నప్పటికీ వారం , పది రోజుల ముందే ఆ హడావుడి మొదలు అవుతుంది. పెద్ద ఎత్తున రకరకాల పిండివంటకాలు చేస్తుంటారు. సామూహిక పిండి వంటకాలు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంటలో జరిగాయి.

    ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు , పురుషులు పాల్గొని అరిసెలతో పాటుగా మిగతా వంటకాలు వండారు. ఇక తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన స్వయంగా అరిసెలు వంకటంలో పాల్గొనడం విశేషం. సతీష్ వేమనతో పాటుగా జెడ్పిటిసి మాజీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ , ఉప్పుటూరి రామ్ చౌదరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా భాను మాగులూరి తదితరులు పాల్గొన్నారు. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhogi : భోగి అంటే ఏమిటి? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది? భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?

    Bhogi : పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి...

    Sankranthi : పట్నం టు పల్లె.. సంక్రాంతి వేళ వాహనాల రద్దీ

    Sankranthi 2024 : పండగ వేళ పట్నం నుంచి పల్లెలకు ప్రజలు...

    Telangana school,స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

    తెలంగాణలోని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12...

    వాసవి సొసైటీ – NRIVA ఆధ్వర్యంలో ఎడిసన్ లో సంక్రాంతి సంబరాలు

    తెలుగుజాతి గొప్పతనం , తెలుగు జాతి ఔన్నత్యాన్ని..... తెలుగింటి సంప్రదాయాలను కొనసాగిస్తూ...