24.1 C
India
Tuesday, October 3, 2023
More

    చికాగోలో కాల్పులు : 8 మంది మృతి

    Date:

    అమెరికాలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా చికాగోలో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. దాంతో గాయపడిన వాళ్ళని స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అమెరికా పోలీసులు.

    సౌత్ కిల్ ప్యాట్రిక్ , బ్రైటన్ పార్క్ , సౌత్ ఇండియానా , నార్త్ కెడ్జి అవెన్యూ , హోమ్ బోల్ట్ పార్క్ లలో దుండగులు రెచ్చిపోయి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే చనిపోగా 16 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ కాల్పులు జరిగాయి. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

    Share post:

    More like this
    Related

    Blue Whale : కోజికోడ్ తీరానికి కొట్టుకొచ్చిన చనిపోయిన తిమింగలం

    Blue Whale : చేపల్లో పెద్దది తిమింగలం. అది చిన్న చిన్న...

    Ramasethu PIL : ఆ విషయం మా పరిధి కాదు.. ‘రామసేతు’ పిల్ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు..

    Ramasethu PIL : ‘రామసేతు’ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించి, ఆ...

    Minister Roja Emotional : బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా భావోద్వేగం

    Minister Roja Emotional : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై...

    Lokesh CID Inquiry : లోకేష్‌ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా

    Lokesh CID Inquiry : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related