31.6 C
India
Saturday, July 12, 2025
More

    చనిపోయే ముందు గోశాల దర్శించుకున్న ఎన్నారై కుటుంబం

    Date:

    the-family-of-nri-who-visited-goshala-before-dying
    the-family-of-nri-who-visited-goshala-before-dying

    అమెరికాలో ఆదివారం రోజున భారీ రోడ్డు ప్రమాదంలో ఎన్నారై కుటుంబం మరణించిన విషయం తెలిసిందే. ప్రవాసాంధ్రులు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ , కూతుర్లు మేఘన , నిఖిల ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్.

    అయితే వాణిశ్రీ , మేఘన, నిఖిల చనిపోయే ముందు ఆసక్తికర సంఘటన జరిగింది. వాణిశ్రీ కి హిందు సాంప్రదాయం పట్ల విపరీతమైన మమకారం. నిరంతరం దైవత్వాన్ని స్మరిస్తూనే ఉంటుంది. తన పెద్ద కూతురు , చిన్న కూతురుతో కలిసి తిరుగు ప్రయాణంలో వాలర్ లోని గోశాలను సందర్శించారు. గోశాలలోని ఆవులను పూజించారు. నవరాత్రి వేడుకలు జరుగుతుండటంతో మార్గమధ్యంలో ఉన్న గోశాలలో పూజలు నిర్వహించారు. అనంతరం సంతోషంగా హ్యూస్టన్ లోని ఇంటికి వస్తుండగా దారుణం చోటుచేసుకుంది.

    రోడ్డు ప్రమాదంలో భార్య , ఇద్దరు కూతుర్లు మరణించారు. దాంతో డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. పలువురు ప్రవాసాంధ్రులు డాక్టర్ శ్రీనివాస్ ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అక్టోబర్ 1 న వాణిశ్రీ , మేఘన , నిఖిల ల అంత్యక్రియలు జరుగనున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related