41.7 C
India
Thursday, May 14, 2026
More

    అమెరికాలో నీట మునిగిన ఇద్దరు స్టూడెంట్స్

    Date:

    Two telangana students drowned in America
    Two telangana students drowned in America

    అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ నీట మునిగి చనిపోయారు. ఈ వార్త మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన శివశక్తి దత్తా , నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లారు. వీకెండ్ కావడంతో సరదాగా ఈత కోసం సెయింట్ లూయిస్ కు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగారు. అయితే చెరువు లో నీరు మరీ చల్లగా ఉండటంతో కొందరు వెంటనే బయటకు వచ్చారు. కానీ ఉత్తేజ్ , శివశక్తి దత్తా మాత్రం గల్లంతయ్యారు. దాంతో గల్లంతైన మృతదేహాలను వెలికి తీశారు. ఉత్తేజ్ , శివశక్తి దత్తా మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌...

    Telangana : తెలంగాణ లో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మార్పు..!

    -తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి..? Telangana  CM : ఉగాది పండుగ...