24.6 C
India
Thursday, September 28, 2023
More

    అమెరికాలో నీట మునిగిన ఇద్దరు స్టూడెంట్స్

    Date:

    Two telangana students drowned in America
    Two telangana students drowned in America

    అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ నీట మునిగి చనిపోయారు. ఈ వార్త మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన శివశక్తి దత్తా , నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లారు. వీకెండ్ కావడంతో సరదాగా ఈత కోసం సెయింట్ లూయిస్ కు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగారు. అయితే చెరువు లో నీరు మరీ చల్లగా ఉండటంతో కొందరు వెంటనే బయటకు వచ్చారు. కానీ ఉత్తేజ్ , శివశక్తి దత్తా మాత్రం గల్లంతయ్యారు. దాంతో గల్లంతైన మృతదేహాలను వెలికి తీశారు. ఉత్తేజ్ , శివశక్తి దత్తా మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana CM KCR : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ ..? ప్రతిపక్షాలకు కేసీఆర్ మార్క్ షాక్ ..?

    Telangana CM KCR : తెలంగాణలో ఎన్నికలకు మరో రెండు నెలల...

    Telangana Tet Results : టీఎస్ టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చూసుకోండి..

    Telangana Tet Results : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలు బుధవారం...

    Minister KTR : చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ స్పందంచారు.. ఏమన్నారంటే..

    Minister KTR : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు...

    Telangana CM KCR : కేసీఆర్ లో నూ ఓ నటుడున్నాడు తెలుసా?

    Telangana CM KCR : రాజకీయ నాయకులు సినిమా వాళ్లు ఇద్దరు నటిస్తుంటారు....