27 C
India
Monday, June 16, 2025
More

    అమెరికాలో కలకలం : 42 మంది మృతి

    Date:

    unrest-in-america-42-killed
    unrest-in-america-42-killed

    అమెరికాలో కలకలం చెలరేగింది. ఓ ట్రక్కులో 42 మంది మరణించడం సంచలనంగా మారింది. ఈ సంచలన సంఘటన అమెరికా టెక్సాస్ నగరంలో జరిగింది. అమెరికా సరిహద్దు ప్రాంతాల నుండి గతకొంత కాలంగా శరణార్థులు పెద్ద సంఖ్యలో ట్రక్కులో వస్తున్నారు. కాగా శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న వారిలో 42 మంది మరణించగా 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

    మెక్సికన్ సరిహద్దు నుండి పెద్ద సంఖ్యలో అమెరికాలోకి శరణార్థులు వస్తున్నారు. అయితే అలా వస్తున్న వాళ్లంతా భారీ ట్రక్కుల్లో వస్తున్నారు. అసలే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న వేల ట్రక్కులో ఊపిరాడక మరణించి ఉంటారని భావిస్తున్నారు అమెరికా పోలీసులు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related