31.1 C
India
Wednesday, April 24, 2024
More

    షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ గా తెలుగు వ్యక్తి

    Date:

    yarlagadda sudhakar appointed as sai baba temple trust president
    yarlagadda sudhakar appointed as sai baba temple trust president

    షిరిడీ సాయిబాబా ఆలయానికి మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి లభించింది. షిరిడీ సాయిబాబాకు ప్రత్యక్షంగా సేవలు అందించాలని తహతహలాడే భక్తులు కోట్లాదిమంది ఉంటారు. అయితే ఆ అదృష్టం అందరికీ దక్కదు. కానీ ఆ అరుదైన అవకాశం , అదృష్టం తెలుగు వ్యక్తి అయిన యార్లగడ్డ సుధాకర్ ను వరించింది.

    ఆంధ్రప్రదేశ్ కు చెందిన యార్లగడ్డ సుధాకర్ న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. జడ్జిగా వ్యవహరిస్తున్న తనకు షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ అధ్యక్ష బాధ్యతలు లభించడం ఆనందంగా ఉందన్నారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని భక్తులకు మరింత మెరుగైన సేవల కోసం వినియోగిస్తానన్నారు. ఇక ఒక తెలుగు వ్యక్తికి ఆలయ ట్రస్ట్ అధ్యక్ష పదవి లభించడం పట్ల పలువురు తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూ యార్లగడ్డ సుధాకర్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant CEO : కాగ్నిజెంట్ సీఈవో జీతం రోజుకు రూ.50 లక్షలు

    Cognizant CEO : ఐటీ రంగంలో ఉద్యోగులకు వార్షిక వేతనాలు ఎక్కువగానే...

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    ఇంగ్లీష్ డే బ్రిటిషోడు మనకిచ్చిన ఓ వరం..అదే శాపం.. ఇంగ్లీష్.. మనం వెటకారంగా పిలుచుకునే ఎంగిలిపీసు.. గాడిద గుడ్డు...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related