23.3 C
India
Wednesday, September 27, 2023
More

    సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ఘనంగా యోగా డే

    Date:

    అమెరికాలోని ఎడిసన్ లో గల సాయిదత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా ఉత్సవాలు జరిగాయి. ఎడిసన్ లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఆవరణలో ఈ ఉత్సవాలు జరుగగా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎడిసన్ మేయర్ సామ్ జోషి హాజరయ్యారు.

    నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని , దాంతో జీవితకాల ప్రమాణం మరింతగా మెరుగు పడుతుందని , రకరకాల మానసిక రుగ్మతలను దూరం చేసే దివ్య ఔషధం యోగా అంటూ కీర్తించారు పలువురు ప్రముఖులు. యోగా చేయడం వల్ల ఎలాంటి జబ్బులను దూరం చేసుకోవచ్చో సవివరంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ నిమ్మ , కెహిండె ఇబిటోలా, డాక్టర్ తుళిక కౌశిక్ , జైన్ , ఝాన్క్ న వర్మ , జగదీశ్ బాబు యలమంచిలి , డాక్టర్ ఆనంద్ , రఘు శర్మ తదితరులు పాల్గొన్నారు.

    ఫోటోలు : డాక్టర్ ఆనంద్ 

    Share post:

    More like this
    Related

    Surekha Vani Beauty : లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న సురేఖ వాణి.. కుర్రాళ్ళు ఫ్లాట్!

    Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...

    Nara Lokesh – KTR : కేటీఆర్ కు లోకేష్ ఫోన్.. షాకింగ్ సమాధానం

    Nara Lokesh - KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో...

    Girls Like : ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా?

    Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related