Diwali: ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణములో చెప్పారు. కాబట్టి 504 గంటలను 24 గంటలతో విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. ఆశ్చర్యం.. ఉత్సుకతతో గూగుల్ మ్యాప్లో వెదికితే.. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ. మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు పడుతుందని తెలిసింది. ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. అందరూ నమ్ముతున్నారు కూడా. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనం దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటున్నాం.
మీరు నమ్మకపోతే, గూగుల్ ను సెర్చ్ చేయండి .. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడో తెలుస్తుంది.
Breaking News