29.7 C
India
Thursday, March 20, 2025
More

    గుంటూరు తొక్కిసలాటలో మరణించిన ఒక్కొక్కరికి 3 లక్షల సహాయం : మన్నవ మోహన కృష్ణ

    Date:

    3 lakhs for each person who died in Guntur stampede: Mannava Mohana Krishna
    3 lakhs for each person who died in Guntur stampede: Mannava Mohana Krishna

    గుంటూరు లోని వికాస్ నగర్ లో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ముగ్గురు మహిళల కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు మన్నవ మోహన కృష్ణ.

    దాంతో అక్కడి నుండే ఓ వీడియో విడుదల చేశారు. నిన్న గుంటూరు లోని వికాస్ నగర్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన ముగ్గురికీ నా వ్యక్తిగతంగా 3 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తానని, ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని, వచ్చాక ఆ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. అలాగే గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని, వాళ్లకు కూడా అండగా ఉంటామన్నారు.

    Share post:

    More like this
    Related

    Trump World Center : భారతదేశానికి ట్రంప్ వరల్డ్ సెంటర్

    Trump World Center : ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశంలో తన మొదటి వాణిజ్య...

    Sudiksha Konanki : సుదీక్ష కోనంకి మరణించినట్లు ప్రకటించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

    Sudiksha Konanki : శాంటో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన అమెరికా విద్యార్థిని...

    Chandrababu : బిల్ గేట్స్ తో చంద్రబాబు కీలక భేటి

    Chandrababu : దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్...

    Telangana Budget 2025 : మంత్రిత్వ శాఖల వారీగా ఏ శాఖకు ఎంత కేటాయించారంటే?

    Telangana Budget 2025 : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trump World Center : భారతదేశానికి ట్రంప్ వరల్డ్ సెంటర్

    Trump World Center : ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశంలో తన మొదటి వాణిజ్య...

    Sudiksha Konanki : సుదీక్ష కోనంకి మరణించినట్లు ప్రకటించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

    Sudiksha Konanki : శాంటో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన అమెరికా విద్యార్థిని...

    Chandrababu : బిల్ గేట్స్ తో చంద్రబాబు కీలక భేటి

    Chandrababu : దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్...

    Telangana Budget 2025 : మంత్రిత్వ శాఖల వారీగా ఏ శాఖకు ఎంత కేటాయించారంటే?

    Telangana Budget 2025 : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన...