24.6 C
India
Thursday, September 28, 2023
More

    Krishna- YS Jagan :కృష్ణ కు నివాళి అర్పించనున్న జగన్మోహన్ రెడ్డి

    Date:

    AP AM YS Jagan paid last respects to krishna
    AP AM YS Jagan paid last respects to krishna

    సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్ చేరుకోనున్నారు. కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించి , ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

    కృష్ణ కుటుంబంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. దాంతో జగన్ కృష్ణ కు నివాళి అర్పించడానికి వస్తున్నారు. కృష్ణ పార్దీవ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్ లో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచనున్నారు. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. అలాగే అంత్యక్రియలకు కృష్ణ మనవడు అమెరికా నుండి వచ్చారు.

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...