30.7 C
India
Wednesday, February 18, 2026
More

    టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం తెలిపిన బాలయ్య 

    Date:

    Balayya condoled the death of TDP workers
    Balayya condoled the death of TDP workers

    టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం తెలిపిన బాలయ్య నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై తీవ్ర విచారం వెలిబుచ్చారు హీరో , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరమైన విషయం. ఎనిమిది మంది మరణించడంతో 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని , చనిపోయిన వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు బాలయ్య. 

    తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో పాఠశాల , కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అనాథ పిల్లలకు అలాగే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చనిపోయిన వాళ్ళ పిల్లలకు ఈ పాఠశాలలో అలాగే కళాశాలలో ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ఇది గత 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. దాంతో కందుకూరు ఘటనలో చనిపోయిన కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చనిపోయిన ప్రతీ కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తోంది తెలుగుదేశం పార్టీ.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...