27.1 C
India
Wednesday, May 21, 2025
More

    టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం తెలిపిన బాలయ్య 

    Date:

    Balayya condoled the death of TDP workers
    Balayya condoled the death of TDP workers

    టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం తెలిపిన బాలయ్య నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై తీవ్ర విచారం వెలిబుచ్చారు హీరో , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరమైన విషయం. ఎనిమిది మంది మరణించడంతో 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని , చనిపోయిన వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు బాలయ్య. 

    తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో పాఠశాల , కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అనాథ పిల్లలకు అలాగే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చనిపోయిన వాళ్ళ పిల్లలకు ఈ పాఠశాలలో అలాగే కళాశాలలో ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ఇది గత 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. దాంతో కందుకూరు ఘటనలో చనిపోయిన కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చనిపోయిన ప్రతీ కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తోంది తెలుగుదేశం పార్టీ.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...

    Balakrishna : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు

    Balakrishna : బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై...