27.6 C
India
Saturday, March 25, 2023
More

    వైసీపీ కి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం

    Date:

    big shock to Jagan
    big shock to Jagan

    ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. రీపోలింగ్‌కు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో తిరుపతి నగరంలో ప్రిసైడింగ్ అధికారులు 229 ( ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చిన్నబజారు వీధి), 233 ( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్యనారాయణ పురం) పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్‌కు ఆదేశించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    గొడవ తర్వాత మంచు లక్ష్మి ఇంట్లో పార్టీ చేసుకున్న మంచు మనోజ్

    ఈరోజు మంచు మనోజ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన...

    అనర్హతకు గురై.. పదవి పోయిన నేతలు వీరే…

    ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు.. మాట్లాడే మాటలు వారికి పదవీ గండాన్ని తీసుకొస్తున్నాయి....

    పోరాటానికి నేను సిద్దమే : రాహుల్ గాంధీ

    ఎంతవరకు పోరాటం చేయడానికైనా సరే నేను సిద్దమే అని ప్రకటించాడు కాంగ్రెస్...

    రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన కేసీఆర్ , కేటీఆర్

      రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల తీవ్ర...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    జగన్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు ?

    ఈరోజు జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ కు...

    ఓటు హక్కు వినియోగించుకున్న 175 మంది ఎమ్మెల్యేలు

      ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని 7 MLC స్థానాలకు ఈరోజు ఎన్నికలు...

    తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల రాశులు-హస్తవాసి.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

    రాశులు-రాజకీయాలు.. రాజకీయ నేతలు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ...

    జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల ప్రచారం

    అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం...