34.5 C
India
Friday, April 19, 2024
More

    కైకాల సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

    Date:

    Chandrababu visited the family of Kaikala Satyanarayana
    Chandrababu visited the family of Kaikala Satyanarayana

    కైకాల సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల కైకాల సత్యనారాయణ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటనలో ఉన్నాడు. అందువల్ల రాలేకపోయాడు. దాంతో ఈరోజు హైదరాబాద్ లోని సత్యనారాయణ ఇంటికి చేరుకొని సత్యనారాయణ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    కైకాల సత్యనారాయణ నందమూరి తారకరామారావు కు అత్యంత సన్నిహితులు. అలాగే నారా చంద్రబాబు నాయుడుకు కూడా సన్నిహితుడు. దాంతో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున కైకాల సత్యనారాయణను పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో కైకాల సత్యనారాయణ ఘనవిజయం సాధించి లోక్ సభలో అడుగు పెట్టారు. పార్లమెంట్ సభ్యుడు గా సేవలు అందించారు కైకాల సత్యనారాయణ. ఇక ఇటీవలే అనారోగ్యంతో సత్యనారాయణ మరణించడంతో ఈరోజు కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు చంద్రబాబు.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Nara Bhuvaneshwari : కురుక్షేత్రానికి సిద్ధమా? నారా భువనేశ్వరి పిలుపు

    Nara Bhuvaneshwari : మే 13న జరగబోయే కురుక్షేత్రానికి మీరు సిద్దమా.....

    Chandrababu : శవ రాజకీయాలు వైసీపీ డిఎన్ఎ లో ఉన్నాయి.. వైసీపీ సర్కార్ ను ఏకీపారేసిన చంద్రబాబు నాయుడు..

    Chandrababu : పెన్షన్ల విషయంలో వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని...

    Bhashyam Praveen : భాష్యం రాకతో పల్లెల్లో ఆనందం.. నీరాజనం పడుతున్న జనం..

    Bhashyam Praveen : పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు రోజు రోజుకు...