30.1 C
India
Wednesday, April 30, 2025
More

    మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టిన వైజాగ్ యువతి

    Date:

    drunken lady create nuisance in vizag
    drunken lady create nuisance in vizag

    మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టింది వైజాగ్ కు చెందిన యువతి అమూల్య. పోలీసులైతే ఏం పీకుతారు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో ఏ ఎస్ ఐ సత్యనారాయణ ను బూతులు తిట్టడమే కాకుండా బీర్ బాటిల్ లో దాడి చేసింది. అయితే ఏ ఎస్ ఐ పై బీర్ బాటిల్ ను అమూల్య విసరగా అది గురి తప్పి పక్కనే ఉన్న గోవింద్ అనే యువకుడి కంటికి బలమైన గాయమైంది.

    మద్యం మత్తులో ఉన్న అమూల్యను వైఎంసీఏ వద్ద నుండి వెళ్లిపోవాలని హితువు పలకడంతో రెచ్చిపోయిన అమూల్య ఏ ఎస్ ఐ సత్యనారాయణను బూతులు తిట్టడమే కాకుండా కాళ్లతో తన్నింది దాంతో ఆమెపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అమూల్య మద్యం తాగడమే కాకుండా గంజాయి కూడా సేవించిందని తెలిపారు పోలీసులు. వైజాగ్ లో అర్ధరాత్రి యువతి రచ్చ రచ్చ చేయడం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Pahalgam : పహల్గాం దాడిలో పాక్ మాజీ కమాండో.. దారుణం

    Pahalgam : పాకిస్థాన్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న అనుబంధాన్ని...

    Vikrant : పాక్‌కు చుక్కలు చూపిస్తున్న విక్రాంత్!

    Vikrant : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం సముద్రంలో దూకుడుగా చర్యలు...

    Pakistan : భారత్ షాక్‌కు ఆస్పత్రి పాలైన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

    Pakistan PM : ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related