16.3 C
India
Sunday, December 7, 2025
More

    మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టిన వైజాగ్ యువతి

    Date:

    drunken lady create nuisance in vizag
    drunken lady create nuisance in vizag

    మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టింది వైజాగ్ కు చెందిన యువతి అమూల్య. పోలీసులైతే ఏం పీకుతారు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో ఏ ఎస్ ఐ సత్యనారాయణ ను బూతులు తిట్టడమే కాకుండా బీర్ బాటిల్ లో దాడి చేసింది. అయితే ఏ ఎస్ ఐ పై బీర్ బాటిల్ ను అమూల్య విసరగా అది గురి తప్పి పక్కనే ఉన్న గోవింద్ అనే యువకుడి కంటికి బలమైన గాయమైంది.

    మద్యం మత్తులో ఉన్న అమూల్యను వైఎంసీఏ వద్ద నుండి వెళ్లిపోవాలని హితువు పలకడంతో రెచ్చిపోయిన అమూల్య ఏ ఎస్ ఐ సత్యనారాయణను బూతులు తిట్టడమే కాకుండా కాళ్లతో తన్నింది దాంతో ఆమెపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అమూల్య మద్యం తాగడమే కాకుండా గంజాయి కూడా సేవించిందని తెలిపారు పోలీసులు. వైజాగ్ లో అర్ధరాత్రి యువతి రచ్చ రచ్చ చేయడం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related