25.9 C
India
Monday, December 15, 2025
More

    నాకు ప్రాణహాని ఉంది : ఆనం సంచలన వ్యాఖ్యలు

    Date:

    ex minister anam ramanarayana reddy sensational comments
    ex minister anam ramanarayana reddy sensational comments

    మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి , నెల్లూరు జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది …… నాకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేసాడు మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. తెలుగుదేశం , కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆనం  గతకొంత కాలంగా వైసీపీలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

    తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయగా ఇప్పుడు అదే జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేలా వ్యాఖ్యాయించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నా ఫోన్ అలాగే నా పీఏ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు….. ఇది గత రెండేళ్లుగా సాగుతోంది. నన్ను వేధించాలని , సాధించాలని చూస్తున్నారు అయితే ఇప్పుడు ఏకంగా చంపాలని చూస్తున్నారు అంటూ జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతుండటం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related