19 C
India
Saturday, January 17, 2026
More

    కన్నుమూసిన కుతూహలమ్మ

    Date:

    Gummadi kutuhalaman passed away
    Gummadi kutuhalaman passed away

    మాజీ మంత్రి , మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ( 73 ) అనారోగ్యంతో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుతూహలమ్మ చికిత్స పొందుతోంది. అయితే ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం తిరుపతి లోని తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కుతూహలమ్మ మరణంతో ఆమె అనుచరుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్యారోగ్య శాఖా మంత్రి గా , మహిళా , శిశు సంక్షేమ శాఖ మంత్రి గా అలాగే డిప్యూటీ స్పీకర్ గా సేవలు అందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుతూహలమ్మ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. దాంతో ఇక రాజకీయాలకు దూరమైంది. కుతూహలమ్మ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related