27.6 C
India
Saturday, March 25, 2023
More

    గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత : టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన వంశీ అనుచరులు

    Date:

    MLA vallabhaneni Vamshi followers attack on TDP office
    MLA vallabhaneni Vamshi followers attack on TDP office

    గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అలాగే నారా లోకేష్ మీద తీవ్ర పరుష పదజాలం ఉపయోగిస్తున్నారు వల్లభనేని వంశీ , కొడాలి నాని. ఈ తతంగం గతకొంత కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నారా లోకేష్ పై మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. దాంతో అతడి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

    ఆ నిరసన కార్యక్రమాలతో వల్లభనేని వంశీ అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ కోపంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఆఫీసులోకి దూరి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అలాగే పార్టీ ఆఫీసు ముందున్న కారు తగులబెట్టారు. ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దాంతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు.

    ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లతో , కర్రలతో దాడులు , ప్రతి దాడులు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాల దాడులతో గన్నవరం రణరంగంగా మారింది. అయితే ఈ గొడవలకు నాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

    Share post:

    More like this
    Related

    గొడవ తర్వాత మంచు లక్ష్మి ఇంట్లో పార్టీ చేసుకున్న మంచు మనోజ్

    ఈరోజు మంచు మనోజ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన...

    అనర్హతకు గురై.. పదవి పోయిన నేతలు వీరే…

    ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు.. మాట్లాడే మాటలు వారికి పదవీ గండాన్ని తీసుకొస్తున్నాయి....

    పోరాటానికి నేను సిద్దమే : రాహుల్ గాంధీ

    ఎంతవరకు పోరాటం చేయడానికైనా సరే నేను సిద్దమే అని ప్రకటించాడు కాంగ్రెస్...

    రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన కేసీఆర్ , కేటీఆర్

      రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల తీవ్ర...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

    అధికార వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేసినట్లుగా అనుమానిస్తూ...

    అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

    ఈరోజు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టారు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు. నిన్న...

    చంద్రబాబులో సరికొత్త జోష్

    తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులో సరికొత్త జోష్ మొదలైంది....

    జగన్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు ?

    ఈరోజు జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ కు...