29.6 C
India
Sunday, April 20, 2025
More

    175 కాదు కనీసం 25 స్థానాలు కూడా రావు జగన్ : ఎంపీ రఘురామ

    Date:

    MP raghu rama krishnaraju sensational comments on jagan
    MP raghu rama krishnaraju sensational comments on jagan

    ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 స్థానాలు గెలవాల్సిందే అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే వల్లే వేస్తున్న విషయం తెలిసిందే. అయితే 175 అసెంబ్లీ స్థానాలు కాదు కనీసం 25 స్థానాలు కూడా గెలవలేవు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు. 2024 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో సీఎం జగన్ 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

    అయితే 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామనే అతి నమ్మకం పక్కన పెట్టు వచ్చే ఎన్నికల్లో కనీసం 25 స్థానాలు కూడా గెలుచుకోలేవు అంటూ హెచ్చరికలు జారీ చేశాడు ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీ అంతటా జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , తమ తీర్పు ను అసెంబ్లీ ఎన్నికల్లో చూపిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసాడు రఘురామ కృష్ణరాజు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి...

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Comments on YS Jagan : వైఎస్ జగన్ కుటుంబంపై దారుణ కామెంట్స్.. కలకలం

    Comments on YS Jagan : రాజకీయ విమర్శలు సిద్ధాంత పరంగా...

    Andhra Pradesh : దేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించిన ఆంద్రప్రదేశ్

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో బలమైన...

    Pemmasani : ఎయిమ్స్ అభివృద్ధికి పెమ్మసాని ప్రతిపాదనలు – ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకారం: నిర్మలా సీతారామన్ హామీ

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...