22.8 C
India
Sunday, August 9, 2026
More

    కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై  లాఠీ ఛార్జ్

    Date:

    police lathi charge on tdp leaders
    police lathi charge on tdp leaders

    కుప్పంలో టీడీపీ కార్యకర్తలు , నాయకులపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. చంద్రబాబు కుప్పం పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో చంద్రబాబు పర్యటనలో పలు విషాద సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో మొత్తం 11 మంది చనిపోవడంతో జగన్ ప్రభుత్వం సభలు , సమావేశాలు , ర్యాలీ లు , రోడ్ షోలపై పలు ఆంక్షలు విధిస్తూ బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని తీసుకొచ్చాడు దాంతో టీడీపీ నాయకులు , కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఘనస్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు , నాయకులు కుప్పం చేరుకోవడంతో మధ్యలోనే వాళ్ళను అరెస్ట్ చేసారు. దాంతో కొంతమంది కాలి నడకన కుప్పం చేరుకోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల లాఠీ ఛార్జ్ వల్ల పలువురు కార్యకర్తలు , నాయకులు గాయపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Chebrolu Kiran : జగన్ ఫ్యామిలీపై కామెంట్స్.. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ ఆదేశాలు

    Chebrolu Kiran : వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త...

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...