27.8 C
India
Sunday, May 28, 2023
More

    అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

    Date:

    ycp mla's absent assembly sessions
    ycp mla’s absent assembly sessions

    ఈరోజు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టారు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు. నిన్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్ ఇచ్చి తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేసి ఆమె గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ? అనే చర్చ సాగింది.

    కట్ చేస్తే వాళ్ళు మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలపై అనుమానం వ్యక్తం చేస్తూ చివరకు ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసారనే నిర్దారణకు వచ్చారు. అయితే ఉండవల్లి శ్రీదేవి మాత్రం నేను ఎలాంటి క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు. నాకు ఏ కోడ్ అయితే ఇచ్చారో దాని ప్రకారమే ఓటు వేసాను అని వివరణ ఇచ్చింది. కట్ చేస్తే ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఉండవల్లి శ్రీదేవి , చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. దాంతో వైసీపీ ఆ ఇద్దరు మాత్రమే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు ….. అందుకే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు అంటూ చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Surekhavani : మరో పెళ్ళికి సిద్ధం అవుతున్న సురేఖావాణి.. అందుకే అలాంటి ట్వీట్ చేసిందా?

    Surekhavani : ఇప్పుడు పవిత్ర లోకేష్ - నరేష్ ల జంట ఎంత...

    Late Marriages : ఆలస్యంగా పెళ్లిళ్లతో సంతాన సమస్యలు

    late marriages : ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కెరీర్...

    Eating Curd : ఎండాకాలంలో పెరుగు తింటే వేడి చేస్తుందా?

    Eating curd : ఎండాకాలంలో చాలా మంది పెరుగు తింటారు. కానీ...

    President plane : అరెయ్.. ఏంట్రా ఇదీ.. అధ్యక్షుడి విమానంతోనే ఆటలు

    President plane : అది అద్యక్షుడి విమానం. విమానంలో ఆయన లేరు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jaswanthi Reddy : అఖిల ప్రియపై జశ్వంతి రెడ్డి ఫైర్.. ఆమెను ఓడించి తీరుతామనని ప్రతిజ్ఞ

    Jaswanthi Reddy : లోకేశ్  పాదయాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో వర్గ...

    Silence in AP : కర్ణాటక ఫలితంపై ఏపీలో మౌనం..!

    స్పందించని వైసీపీ, టీడీపీ, జనసేన Silence in AP on Karnataka...

    The Three Parties : ఆ మూడు పార్టీల జట్టు తప్పదా..?

    గెలవాలంటే కలవాల్సిందేనా.. The Three Parties : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు...

    టీడీపీ అధినేతకు జగన్ మరోషాక్

        ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు...