36 C
India
Friday, March 29, 2024
More

    YS JAGAN- CEC: జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

    Date:

    ys-jagan-cec-the-central-election-commission-gave-a-shock-to-jagan
    ys-jagan-cec-the-central-election-commission-gave-a-shock-to-jagan

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారనే ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘంకు పంపించారు. అయితే ఇది ప్రజాస్వామ్య దేశం కావడంతో ఎలాంటి రాజకీయ పార్టీ అయినాసరే ఎన్నికలు అనివార్యం. ఆయా పార్టీని బట్టి ప్రతీ రెండేళ్లకు తప్పనిసరిగా అధ్యక్షులను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకోవాల్సి ఉంటుంది.

    కాబట్టి శాశ్వత అధ్యక్షుడు అనేది చెల్లదని పలుమార్లు లేఖల ద్వారా తెలియజేసిందట కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఇన్నాళ్లు ఆ విషయాన్ని పెడచెవిన పెట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీకి ఎన్నికలు జరగాల్సిందే అంటూ శాశ్వత అధ్యక్ష పదవిని నిరాకరించింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 

    Share post:

    More like this
    Related

    Weather Report : ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    IPL 2024 : ఐపీఎల్ లో ఆల్ టైం రికార్డ్ నమోదు..

    IPL 2024 Records : ఐపీఎల్ లో కొత్త రికార్డు నమోదయింది. ఈ...

    Purandeshwari : డ్రగ్స్ తో మా కుటుంబానికి సంబంధం లేదు: బిజెపి నాయకురాలు పురందేశ్వరి

    Purandeshwari : వైజాగ్ లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ తో మా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan-Chandrababu : ఏపీ రాజకీయాల్లో నేడు బిగ్ డే.. ఒకే రోజు ప్రచారం మొదలు పెట్టిన జగన్, చంద్రబాబు..

    Jagan-Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఒకే...

    YS Sharmila : జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? షర్మిల

    YS Sharmila : ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని...

    Chandrababu Naidu : వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu : రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపాలని...