30.7 C
India
Saturday, June 3, 2023
More

    జగన్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు ?

    Date:

    ys jagan shocked with mlc elections
    ys jagan shocked with mlc elections

    ఈరోజు జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 22 మంది శాసన సభ్యులను ఏర్పాటు చేసి ఆ 22 మందికి ఒక ఇంచార్జ్ ను నియమించాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఏకంగా 23 ఓట్లు వచ్చాయి. దాంతో జగన్ కు షాకిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ? అనే చర్చ జరుగుతోంది.

    అయితే క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు షాకిచ్చే లిస్ట్ లో కనబడుతున్నారు. ఆ లిస్ట్ ప్రకారం చూస్తే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి , కృష్ణా జిల్లాకు చెందిన వసంత కృష్ణప్రసాద్ , కోన రఘుపతి , ఉండవల్లి శ్రీదేవి తదితరులను అనుమానితులుగా భావిస్తోంది అధికార వైసీపీ. ఈ విషయం పై జగన్ అప్పుడే పోస్ట్ మార్టం చేస్తున్నాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళను క్షమించే ప్రసక్తి లేదని ఆగ్రహంగా ఉన్నాడట జగన్.

    Share post:

    More like this
    Related

    Train Accident : గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్.. ఏడు బోగీలు బోల్తా

    Train Accident  : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి...

    lettuce : పాలకూరలో కూడా ఇన్ని అనర్థాలు ఉన్నాయా?

    lettuce : చాలా మంది పాలకూర ఇష్టంగా తింటారు. ఇందులో ప్రొటీన్లు...

    BP : బీపీ ఉందా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే?

    BP : ప్రస్తుత కాలంలో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poor to Rich : ‘పూర్ టు రిచ్’ ఏపీలో సాధ్యమేనా.. చంద్రబాబు చేయగలడా..?

    Poor to Rich : ఏపీలో ఎన్నికలకు మరో పది నెలల...

    Jaswanthi Reddy : అఖిల ప్రియపై జశ్వంతి రెడ్డి ఫైర్.. ఆమెను ఓడించి తీరుతామనని ప్రతిజ్ఞ

    Jaswanthi Reddy : లోకేశ్  పాదయాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో వర్గ...

    Silence in AP : కర్ణాటక ఫలితంపై ఏపీలో మౌనం..!

    స్పందించని వైసీపీ, టీడీపీ, జనసేన Silence in AP on Karnataka...

    The Three Parties : ఆ మూడు పార్టీల జట్టు తప్పదా..?

    గెలవాలంటే కలవాల్సిందేనా.. The Three Parties : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు...