33.5 C
India
Friday, April 26, 2024
More

    భారత స్టుడెంట్స్ కు శుభవార్త చెప్పిన చైనా

    Date:

    china-gave-good-news-to-indian-students
    china-gave-good-news-to-indian-students

    చైనా భారత్ స్టూడెంట్స్ కు శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్లకు పైగా భారత్ స్టూడెంట్స్ కి చైనాలో ఎంట్రీ లేకుండాపోయింది. అయితే ఇటీవల కాలంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండేళ్లుగా ఇండియన్ స్టూడెంట్స్ కు వీసా ఇవ్వడానికి నిరాకరించిన చైనా ఎట్టకేలకు వీసాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ కు చెందిన దాదాపు 23 వేల మంది స్టూడెంట్స్ చైనాలో వైద్య విద్యని అభ్యసిస్తున్నారు. వాళ్లకు త్వరలోనే వీసాలు మంజూరు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. దాంతో భారత్ కు చెందిన స్టూడెంట్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

    Share post:

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Norway : నార్వే నిర్ణయం సరైంది కాదు.. చైనా మాత్రం వంత పాడుతోందా?

    Norway : మనిషి ఆకాశంలో ఎగరడం తెలుసుకున్నాడు. నీళ్లలో ఈదడం నేర్చుకున్నాడు....

    China Population : చైనా జనాభా తగ్గడానికి కారణాలేంటో తెలుసా?

    China Population : ప్రపంచ జనాభా పెరుగుతోంది. చైనా జనాభా మాత్రం...

    Longest Traffic Jam : ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్.. ఏకంగా 12 రోజులు.. ఎక్కడో తెలుసా?

    Longest Traffic Jam : ట్రాఫిక్ జాంల గురించి మన ఇండియాలో...

    China: చైనాలో భూకంపం, 116 మంది మృతి

      చైనాలో భూకంపం సంభవించడంతో సుమారుగా 116 మందికి పైగా మృతి చెందారు....