37.5 C
India
Friday, March 29, 2024
More

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ : 30 మందికి గాయాలు

    Date:

    Another clash between India and China: 30 people injured
    Another clash between India and China: 30 people injured

    భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భారత్ చైనా లకు చెందిన సైనికులకు గాయాలయ్యాయి. గతంలో కూడా గాల్వన్ లోయలో చైనా – భారత్ సైనికులకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.

    దాంతో అప్పటి నుండి భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విదితమే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య తోపులాట జరగడంతో 30 మంది సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన డిసెంబరు 9 న జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘర్షణ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు సైనిక ఉన్నతాధికారులు.

    Share post:

    More like this
    Related

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    Weather Report : ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Election Notification : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

    Election Notification : 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88...

    Water Scarcity : నీటికీ కటకట.. కన్నీటితో గొంతు తడుపుకునే దుస్థితి ! 

    Water Scarcity : ప్రపంచంలో మూడు వంతులు నీరు ఒక వంతు భూమి....

    Elections Notification : నేడే ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల..

    Elections Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి...

    Election Commission : ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు..

    Election Commission : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల...