36.9 C
India
Thursday, April 25, 2024
More

    పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

    Date:

    Central Govt announces Padma Awards
    Central Govt announces Padma Awards

    కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 100 మందికి పైగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. విద్య , వైద్య రంగాలలో పాటుగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు పద్మ పురస్కారం లభించగా అందులో తెలుగు రాష్ట్రాల వారు ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన రామకృష్ణా రెడ్డికి అలాగే ఏపీకి చెందిన చంద్రశేఖర్ కు పద్మ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Ashika Ranganath : ఫొటోలతోనే కాదు.. మాటలతోనూ టెంప్ట్ చేస్తున్న ఆషికా

    Ashika Ranganath : అమిగోస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన...

    SRH Vs RCB : హైదరాబాద్.. ఆర్సీబీలో  ఎవరిది పై చేయి

    SRH Vs RCB : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి  పద్మ అవార్డ్స్ వచ్చాయి

    ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి ...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    నాటు నాటుకు ఆస్కార్ అంత రేజ్ ఉందా..? కీరవాణికి ఆర్జీవీ సూటి ప్రశ్న

    బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరు డైరెక్టర్లు ఒక వైపు అయితే...

    పద్మ అవార్డులు అందుకున్న చిన్న జీయర్ స్వామి , యం. యం. కీరవాణి

    రాష్ట్రపతి భవన్ లో నిన్న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ...