33.9 C
India
Friday, March 29, 2024
More

    AMIT SHAH: పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా

    Date:

    amit-shah-in-the-parade-grounds
    amit-shah-in-the-parade-grounds

    కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా హాజరవ్వడం విశేషం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరుపున ఏ మంత్రి కూడా పాల్గొనలేదు.

    ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కిషన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించాడు. అమిత్ షా కు ఘనస్వాగతం లభించింది. కర్ణాటక , మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు తమ విద్యలను అమిత్ షా ముందు ప్రదర్శించారు. అంతకుముందు అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amit Shah : ప్రజల తిరస్కరించడంతో నే చంద్రబాబును మళ్లీ NDA లోకి వచ్చాడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    గతంలో బిజెపిని తిట్టిన చంద్రబాబు నాయుడుతో ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారని...

    Amit Shah : జగన్ తో పొత్తెందుకు లేదు? అమిత్ షా ఏమన్నారంటే?

    Amit Shah : కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిచ్చిన జగన్తో పొత్తు ఎందుకు...

    Amit Shah : రాష్ట్రాలు సిఏఏ ని అడ్డుకోలేవు: కేంద్ర మంత్రి అమిత్ షా

    Amit Shah : సిఏఏ అమలు చేయమని కేరళ, తమిళనాడు ,బెంగాల్ రాష్ట్ర...

    Amit Shah : తెలంగాణలో బిజెపి 12+ స్థానాలు గెలవాలి: అమిత్ షా

    Amit Shah : నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయమని...