25.1 C
India
Wednesday, March 22, 2023
More

    ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కవిత

    Date:

    బ్రేకింగ్…… ఈడీ విచారణకు డుమ్మా కొట్టింది ఎమ్మెల్సీ కవిత. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సిన కవిత తాను విచారణకు హాజరు కావడం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్నానని తన ప్రతినిధి సోమా భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపించింది. అనారోగ్య కారణాల వల్ల అలాగే సుప్రీంకోర్టు లో పిటీషన్ వేసినందువల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి తెలిపింది. అయితే అందుకు ఈడీ నిరాకరించింది. దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    10 ఫోన్ లను ఈడీకి అందించిన కవిత

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ...

    కవిత ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతోంది ?

    ఈరోజు మరోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవితను రావాలని ఆదేశించారు. దాంతో...

    ఈరోజు మళ్ళీ కవితను విచారించనున్న ఈడీ

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈరోజు కూడా ఎమ్మెల్సీ కవితను విచారించనుంది...