38.8 C
India
Thursday, March 28, 2024
More

    ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కవిత

    Date:

    బ్రేకింగ్…… ఈడీ విచారణకు డుమ్మా కొట్టింది ఎమ్మెల్సీ కవిత. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సిన కవిత తాను విచారణకు హాజరు కావడం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్నానని తన ప్రతినిధి సోమా భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపించింది. అనారోగ్య కారణాల వల్ల అలాగే సుప్రీంకోర్టు లో పిటీషన్ వేసినందువల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి తెలిపింది. అయితే అందుకు ఈడీ నిరాకరించింది. దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదుపులో మరో ఇద్దరు

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా...

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం...

    Agni Veer scheme : అగ్ని వీర్ స్కీమ్ లో అవసరమైతే మార్పులు చేస్తాం.. రాజ్నాథ్ సింగ్

    Agni Veer Scheme : భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్ని...

    Purandeshwari : వైసీపీకి ప్రజల గుణపాఠం చెబుతారు: బిజెపి నేత పురందేశ్వరి..

    Purandeshwari : వైసిపి పాలనను అంతం చేసేందుకు టిడిపి జనసేన తో పొత్తు...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raadhika Sarathkumar : రాధిక శరత్ కుమార్ ఆస్తులు ఎంతో తెలుసా.. మీరు షాక్ అవుతారు..! 

    Raadhika Sarathkumar : దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    AP BJP : నేడు బీజేపీ కీలక సమావేశం.. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

    AP BJP : ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ అగ్రనా...

    MLA Mass Dance : సన్నిహితుడికి ఎంపీ టికెట్..ఎమ్మెల్యే మాస్ డాన్స్ 

    MLA Mass Dance : డార్జిలింగ్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అక్కడి లోక్సభ...