25.1 C
India
Wednesday, March 22, 2023
More

    ఏపీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం

    Date:

    central goverment unhappy with ap dg suneel kumar
    central goverment unhappy with ap dg suneel kumar

    ఏపీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డీజీ పై చర్యలు తీసుకున్న తర్వాత దానికి సంబందించిన పూర్తి నివేదిక కేంద్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది కేంద్రం. ఇక సునీల్ కుమార్ పై ఈ చర్యలు ఎందుకు కోరిందంటే ……. ఇటీవల అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై విద్వేష ప్రసంగం చేసాడు ఏపీ డీజీ సునీల్ కుమార్. దాంతో హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రసంగించిన సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related