35.8 C
India
Monday, March 24, 2025
More

    ఏపీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం

    Date:

    central goverment unhappy with ap dg suneel kumar
    central goverment unhappy with ap dg suneel kumar

    ఏపీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డీజీ పై చర్యలు తీసుకున్న తర్వాత దానికి సంబందించిన పూర్తి నివేదిక కేంద్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది కేంద్రం. ఇక సునీల్ కుమార్ పై ఈ చర్యలు ఎందుకు కోరిందంటే ……. ఇటీవల అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై విద్వేష ప్రసంగం చేసాడు ఏపీ డీజీ సునీల్ కుమార్. దాంతో హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రసంగించిన సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.

    Share post:

    More like this
    Related

    KA Paul : దేవరకొండ, బాలకృష్ణ, మంచు లక్ష్మి సహా 25 మందిపై సుప్రీంకోర్టుకు కేఏ పాల్

    KA Paul : బెట్టింగ్ వివాదంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ...

    Anchor Shyamala : విచారణ అనంతరం బెట్టింగ్ పై యాంకర్ శ్యామల కీలక ప్రకటన

    Anchor Shyamala : ప్రముఖ యాంకర్ శ్యామలను కూడా పోలీసులు విచారించారు. ఆమె...

    Betting apps : బెట్టింగ్ యాప్స్ వివాదం : ఊహించని మలుపు.. సాక్షులుగా సెలబ్రిటీలు?!

    Betting apps Case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం...

    Nara Lokesh : తండ్రి గొప్పతనాన్ని అద్భుతంగా వివరించిన నారా లోకేష్.. వైరల్ అవుతున్న మాటలు!

    Nara Lokesh Comments : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related