32.3 C
India
Friday, March 29, 2024
More

    కవిత మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ

    Date:

    ED recovered MLC Kavitha Mobile Phone
    ED recovered MLC Kavitha Mobile Phone

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. కవిత ను 7 గంటలుగా విచారిస్తోంది. ఢిల్లీ లోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో భాగంగా పలు ప్రశ్నలు సంధించిన ఈడీ మరిన్ని వివరాల కోసం కవిత మొబైల్ ను స్వాధీనం చేసుకుంది.

    కవిత వాడుతున్న మొబైల్ ఫోన్ మొదట తన వెంట ఈడీ కార్యాలయానికి తీసుకు రాలేదు. దాంతో ఇంటి దగ్గర ఉన్న ఫోన్ ను తీసుకు రావాల్సింగా ఈడీ కోరడంతో తన డ్రైవర్ చేత మొబైల్ ఫోన్ ని తెప్పించింది. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంకు వచ్చింది కవిత. ఆ తర్వాత కొద్దిసేపటికే కవిత విచారణ ప్రారంభమైంది. ఇప్పటికి 7 గంటలు దాటింది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raadhika Sarathkumar : రాధిక శరత్ కుమార్ ఆస్తులు ఎంతో తెలుసా.. మీరు షాక్ అవుతారు..! 

    Raadhika Sarathkumar : దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    AP BJP : నేడు బీజేపీ కీలక సమావేశం.. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

    AP BJP : ఈ రోజు అసెంబ్లీ అభ్యర్ధులను బీజేపీ అగ్రనా...

    MLC Kavitha : కుమారుడు ఎగ్జామ్స్ బెయిల్ కోరిన కవిత..

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె...