26.9 C
India
Friday, February 14, 2025
More

    శోభాయమానంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనం

    Date:

    ganesh-namazjanam-is-taking-place-magnificently
    ganesh-namazjanam-is-taking-place-magnificently

    హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం శోభాయమానంగా జరుగుతోంది. భారీ ఎత్తున తరలి వచ్చిన గణనాథుని విగ్రహాల ఊరేగింపు చూపరులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ మహానగరం నలువైపుల నుండి పెద్ద ఎత్తున చేరుకున్న గణనాథుల విగ్రహాలకు భారీ స్వాగతం లభించింది. పెద్దే ఎత్తున యువత డ్యాన్స్ లతో , కోలాటాలతో , భాజా బజంత్రీలతో ఊరేగింపుగా వచ్చారు.

    ఇక మొజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు మరింత హైలెట్ గా నిలిచాయి. హుస్సేన్ సాగర్ , ఎన్టీఆర్ మార్గ్ , పీవీ మార్గ్ లలో పెద్ద ఎత్తున భారీ క్రేన్ లను ఏర్పాటు చేసి గణనాధులను నిమజ్జనం చేస్టున్నారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. 

    Share post:

    More like this
    Related

    PM Modi : అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ

    PM Modi :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా...

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో...

    Jagan : కేడర్ కోసం జగన్ కీలక నిర్ణయం – ఇక నుంచి..!!

    Jagan : మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధికారంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related