25.1 C
India
Wednesday, March 22, 2023
More

    సచివాలయ ప్రారంభం , సభ పై దిశా నిర్దేశం చేసిన కేటీఆర్

    Date:

    ktr discuss with ministers and mla's on new sectretariat
    ktr discuss with ministers and mla’s on new sectretariat

    ఈనెల 17 న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే అదే రోజున రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను , BRS కార్యకర్తలను తరలించి పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దాంతో ఆ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు , నాయకులకు దిశానిర్దేశం చేసాడు ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.

    ఉభయ జిల్లాలకు చెందిన మంత్రులతో అలాగే శాసన సభ్యులతో , ఎమ్మెల్సీ లతో పాటుగా కీలక నాయకులతో సమావేశం నిర్వహించాడు కేటీఆర్. ప్రతీ నియోజకవర్గం నుండి 15 వేలకు తక్కువ కాకుండా జనాలను తరలించాలని , అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించారు. తెలంగాణలో కొత్తగా సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా పూర్తి కాలేదు. 6 వ ఫ్లోర్ ని మాత్రం అత్యంత ఆధునికంగా నిర్మించారు. ఆ ఫ్లోర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యాక పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    TSPSC కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

      TSPSC పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ...

    లిక్కర్ కేసులో ఈడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కల్వకుంట్ల కవిత?

    ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు లేఖ రాసిన కల్వకుంట్ల కవిత...

    బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ గారి ఆత్మీయ సందేశం

    భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే..! అన్నంతినో అటుకులు తినో.. ఉపాసం...