26.3 C
India
Wednesday, November 12, 2025
More

    సచివాలయ ప్రారంభం , సభ పై దిశా నిర్దేశం చేసిన కేటీఆర్

    Date:

    ktr discuss with ministers and mla's on new sectretariat
    ktr discuss with ministers and mla’s on new sectretariat

    ఈనెల 17 న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే అదే రోజున రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను , BRS కార్యకర్తలను తరలించి పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దాంతో ఆ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు , నాయకులకు దిశానిర్దేశం చేసాడు ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.

    ఉభయ జిల్లాలకు చెందిన మంత్రులతో అలాగే శాసన సభ్యులతో , ఎమ్మెల్సీ లతో పాటుగా కీలక నాయకులతో సమావేశం నిర్వహించాడు కేటీఆర్. ప్రతీ నియోజకవర్గం నుండి 15 వేలకు తక్కువ కాకుండా జనాలను తరలించాలని , అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించారు. తెలంగాణలో కొత్తగా సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా పూర్తి కాలేదు. 6 వ ఫ్లోర్ ని మాత్రం అత్యంత ఆధునికంగా నిర్మించారు. ఆ ఫ్లోర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యాక పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: కేటీఆర్

    KTR : ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం...

    Teenmar Mallanna : కేటీఆర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న

    Teenmar Mallanna : బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్...

    KCR : అసెంబ్లీలో కేసీఆర్.. అరుదైన సీన్

    KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు....