పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!
కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!
తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు
bjp leaks…..
అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు మంత్రి కేటీఆర్. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలోనే కాదు TSPSC పేపర్ లీకేజ్ విషయంలో కూడా బండి సంజయ్ కుట్ర పన్నాడని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇక మంత్రి కేటీఆర్ అయితే బండి సంజయ్ మీద అలాగే బీజేపీ నాయకుల మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు. దాంతో ఇలా ట్వీట్ చేసాడు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023