25.7 C
India
Wednesday, March 29, 2023
More

    తెలంగాణ తలవంచదన్న కవితకు కౌంటర్ ఇచ్చిన రఘునందన్

    Date:

    MLA Raghunandan rao counter tweet on mlc kavitha 
    MLA Raghunandan rao counter tweet on mlc kavitha

    తెలంగాణ తలవంచదు
    ఇది ఎమ్మెల్సీ కవిత పెట్టిన ట్వీట్. ఈడీ తనకు నోటీసులు పంపించిన వెంటనే ట్విట్టర్ లో” తెలంగాణ తలవంచదు ” అంటూ ముక్తసరిగా ట్వీట్ పెట్టింది. దాంతో ఈ ట్వీట్ పై నిప్పులు చెరిగాడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నీకు ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణకు ఏం సంబంధం……. తెలంగాణ ఎందుకు తలవంచుతుంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు తెలంగాణకు ఏం సంబంధం ? నీకు నోటీసులు వస్తే మొత్తం తెలంగాణ ఎందుకు బాధ్యత వహిస్తుంది ? అంటూ గరమయ్యాడు రఘునందన్ రావు.

    ఇక బీజేపీ నాయకులు బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మంత్రి అరుణ తదితరులు కూడా ఘాటుగా స్పందించారు. మీకు ఏదైనా ఆపద వస్తే వెంటనే తెలంగాణ గుర్తుకు వస్తుందా ? తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నారా ? కేసుకు తెలంగాణ సెంటిమెంట్ కు ఏం సంబంధం అంటూ నిప్పులు చెరిగారు. కవిత ఎన్ని మ్యాజిక్కులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

    Share post:

    More like this
    Related

    గోపి చంద్ నే నమ్ముకున్న బాబీ..

    సంక్రాంతి విన్నర్లు గా నిలిచిన దర్శకులు సైలెంట్ అయ్యారు. వాల్తేరు వీరయ్యతో...

    శాకుంతలం సినిమా తో గుణశేఖర్ తలరాత మారుతుందా..?

    స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ స్టైల్ కొంతకాలంగా చాలా మారిపోయింది. ఒకప్పుడు...

    సమరానికి సిద్ధమైన ఎన్టీఆర్ vs రామ్ చరణ్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కవిత పిటీషన్ ను 3 వారాలు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది...

    సిట్ విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన బండి సంజయ్

    ఈరోజు మళ్ళీ సిట్ విచారణకు డుమ్మా కొట్టాడు బండి సంజయ్. ఈరోజు...

    అదానీకి మోడీకి సంబంధం ఏంటి ? మరోసారి ప్రశ్నించిన రాహుల్ గాంధీ

    అదానీకి ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న సంబంధం ఏంటి ? అని...

    బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి...