39 C
India
Tuesday, May 12, 2026
More

    అయ్యప్ప దీక్ష విరమించిన రోహిత్ రెడ్డి

    Date:

    MLA Rohit reddy quit ayyappa mala
    MLA Rohit reddy quit ayyappa mala

    ఈడీ నోటీసులు అందుకొని విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప మాల దదీక్ష విరమించాడు. అయ్యప్ప మాలలో ఉన్న రోహిత్ రెడ్డి సమీప బంధువు అకాల మరణంతో దీక్ష విరమించాల్సి వచ్చింది. అయ్యప్ప మాల ధరించిన సమయంలో సమీప బంధువు చనిపోతే దీక్ష విరమిస్తారనే విషయం తెలిసిందే.

    ఇటీవల రెండు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు రోహిత్ రెడ్డి. మొత్తం 13 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న రోహిత్ రెడ్డి ఈడీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫిర్యాదు చేసిన నన్ను విచారించడం విచిత్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసాడు. రెండు రోజుల పాటు విచారించిన ఈడీ మళ్ళీ ఈనెల 27 న హాజరు కావాలని కోరడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి తదుపరి విచారణపై  చర్చించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related