23.8 C
India
Wednesday, March 22, 2023
More

    కంటోన్మెంట్ ఎమ్మెల్యే కన్నుమూత

    Date:

    MLA sayanna passed away
    MLA sayanna passed awa

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అనారోగ్యంతో ఈరోజు మరణించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సాయన్న. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సాయన్న మూడుసార్లు తెలుగుదేశం పార్టీ నుండే గెలిచాడు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. రెండుసార్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు.

    కిడ్నీ వ్యాధితో , హై బీపీతో బాధపడుతున్న సాయన్న ఈనెల 16 న యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మరణించారు. సాయన్న మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సాయన్న చేసిన సేవలను కొనియాడారు. సాయన్న వివాదరహితుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ , భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సాయన్న మృతికి తీవ్ర విచారం వెలిబుచ్చారు.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related