27.9 C
India
Tuesday, March 28, 2023
More

    ED విచారణకు వెళ్లేముందు కవిత ఏం చేసిందో తెలుసా ?

    Date:

    MLC kavitha breakfast with bharat jagruthi cadre
    MLC kavitha breakfast with bharat jagruthi cadre

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు విచారణ కోసం వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే విచారణ కోసం  ఉదయం 10  గంటలకు తుగ్లక్ రోడ్డు లోని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం నుండి బయలుదేరి వెళ్లనుంది. అయితే అంతకంటే ముందు ఉదయం 7: 30 నిమిషాలకు భారత జాగృతి కార్యకర్తలకు అల్పాహారం ఏర్పాటు చేసింది కవిత.

    తనతో దాదాపు 18 సంవత్సరాలుగా ప్రయాణం కొనసాగిస్తున్న భారత జాగృతి కార్యకర్తలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనుంది. జాగృతి కార్యకర్తలకు పెద్ద ఎత్తున బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసింది. ఇక బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో పలువురు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారట. అక్కా  మీ కోసం ఎంత వరకైనా తెగిస్తాం …… పోరాడతాం అంటూ నినదించారట. కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున జాగృతి నాయకులు , కార్యకర్తలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. వాళ్లందరికీ ఈరోజు తన ఇంట్లోనే బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసింది కవిత.

    Share post:

    More like this
    Related

    విశాఖలో జి- 20 దేశాల సదస్సు

    ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా భావిస్తున్న విశాఖపట్టణంలో జి - 20 దేశాల...

    అమెరికాలో మరోసారి పేలిన గన్ : ఆరుగురు మృతి

    అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ పేలింది. ఇక్కడ తుపాకీ మోతలు సర్వసాధారమనే...

    ఆ స్టార్ హీరో మోసం చేసాడు : నటి అంజు

    స్టార్ హీరో కన్నడ ప్రభాకర్ నన్ను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు...

    మార్చి 28 2023 రాశి ఫలితాలు

    మేషం ఉద్యోగస్తులకు అదనపు పనిబారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు....

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కవిత పిటీషన్ ను 3 వారాలు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

    ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది...

    కవిత పిటీషన్ మరింత ఆలస్యం

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జోక్యం చేసుకోవలంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు...

    తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల రాశులు-హస్తవాసి.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

    రాశులు-రాజకీయాలు.. రాజకీయ నేతలు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ...

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...